మరో చెన్నారెడ్డిగా మారద్దు: కెసిఆర్ కు నాగం జనార్దన్ రెడ్డి సలహా

కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని వదిలేసినా తాము ముందుకు నడిపిస్తామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విధివిధానాలను తాము ప్రకటిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తన ప్రాధాన్యత అని చెప్పుకున్న కెసిఆర్ ప్రాధాన్యత మారిందని ఆయన అన్నారు. కాంగ్రెసును బలోపేతం చేయడమే కెసిఆర్ ప్రస్తుత ప్రాధాన్యత అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాటం సాగిస్తానని చెప్పిన కెసిఆర్ కాంగ్రెసు వద్ద మోకరిల్లారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు వద్ద ఎందుకు మోకరిల్లారో కెసిఆర్ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications