జగన్ కారణంతో మాపై వివక్ష చూపిస్తున్నారు: కొండా మురళి

ముఖ్యమంత్రి రోశయ్య నామినేటెడ్ శాసనమండలి సభ్యుడు అయితే నేను ఎన్నికయిన సభ్యుడిని అని కొండా మురళి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన సందర్భంగా కొండా మురళీధరరావు ప్రోటోకాల్ వివాదం రేకెత్తించటంతో వరంగల్లో జగన్ వర్గం కాంగ్రెస్ కు, ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ కు విభేదాలు మరింత పొడసూపాయి.












Click it and Unblock the Notifications