వాటా అడిగితే లాఠీఛార్జా!: డిజిపిపై హరీష్ రావు పైర్

కాగా ఎస్ఐ రాతపరీక్షలను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేసింది. తెలంగాణ పోస్టులను న్యాయపరంగానే అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 14ఎఫ్ క్లాజును వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా ప్రాంతానికి అన్యాయం జరిగితే పోరాడి సాధించుకుంటామన్నారు. మాస్ కాపీయింగ్ కు, భారీ అక్రమాలకు ఎస్ఐ పరీక్షలు నిదర్శనమన్నారు.
సిద్దిపేట తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు మెదక్ లో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు న్యాయమైన పోస్టులను అడిగితే లాఠీలతో కొట్టడమేమిటని ప్రశ్నించారు. విద్యార్థులపై లాఠీచార్జీకీ వెంటనే డిజిపి సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని శాసనసభ తీర్మానం చేసిందనీ, దానిని అమలు చేయటం చట్ట విరుద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలు, శాసనసభ్యులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications