నీతి లేని ఆంధ్రావాళ్లతో ఎలా కలిసి ఉంటాం?: కెసిఆర్ ప్రశ్న

సీమాంధ్ర విద్యార్థుల ఆందోళన తెలంగాణవాదాన్ని బలపరుస్తోందని ఆయన అన్నారు. ధర్మంగా, నిజాయితీగా అడిగితే న్యాయం జరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఎస్సై రాత పరీక్షల కోసం ఓ 15 రోజులు ఆగితే సీమాంధ్ర విద్యార్థుల కొంపలు మునుగుతాయా అని ఆయన అడిగారు. హైదరాబాద్ ఫ్రీజోన్ విషయాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్యనే నాన్చారని ఆయన విమర్శించారు. సీమాంధ్ర రాజకీయ జెఎసి కన్వీనర్ శామ్యూల్, ఇతర సీమాంధ్ర నాయకులు దురహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులను క్రమబద్దీకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మున్సిపల్ ఉద్యోగుల క్వార్టర్ల కోసం తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications