ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

40 రూపాయల కోసం ఆరేళ్ల బాలుడి దారుణ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakasam District
ఒంగోలు‌: కేవలం 40 రూపాయల కోసం ఆరేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన కిరాతకుడి ఉదంతం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. బాలుడి వద్ద 40 రూపాయలు లాక్కోవడానికి కోటి రెడ్డి అనే వ్యక్తి దుర్గారెడ్డి అనే ఆరేళ్ల బాలుడిని హత్య చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలోని వేముల గ్రామంలో జరిగింది. పోలీసుల ట్రీట్ మెంట్ నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

కోటిరెడ్డి అల్లర చిల్లరగా తిరుగుతుంటాడని గ్రామస్థులు చెప్పారు. కోటిరెడ్డిని తమ కుమారుడి గురించి దుర్గారెడ్డి తల్లిదండ్రులు అడిగారు. తనకు తెలియదని చెప్పాడు. కోటిరెడ్డితో తమ కుమారుడు వెళ్లడం చూసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కోటిరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అతను నేరం అంగీకరించాడు. దుర్గారెడ్డిని గ్రామ సమీపంలోని పొలానికి తీసికెళ్లి హత్య చేసి 40 రూపాయలు తీసుకున్నట్లు కోటిరెడ్డి అంగీకరించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X