వైయస్ జగన్ మంచి అవకాశం కోల్పోయాడు: మందా జగన్నాథం

జగన్ బయటకు వెళ్లి పోవటం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎలాంటి సమస్యా లేదన్నారు. కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. కాగా వైయస్ వివేకానందను ఢిల్లీకి పిలిపించుకోవటంలో తప్పేమిటన్నారు. ఆయన కూడా పార్టీలో చాలా సీనియర్ సభ్యుడని, అలాంటి సీనియర్ ను పిలిపించుకోవటంలో తప్పు లేదన్నారు.












Click it and Unblock the Notifications