కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంపై ఎగిసి పడుతున్న అసంతృప్తి జ్వాలలు

కాగా కర్నూలు పాణ్యం శాననసభ్యుడు కాటసాని రాంభూపాలరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ తనకు మంత్రివర్గంలో స్థానం కేటాయించకపోవడానికి ఖచ్చితంగా కారణం చెప్పాలన్నారు. తాను 5 సార్లు జిల్లానుండి ఎక్కువ సార్లు గెలిచిన సీనియర్ నాయకుడిగా ఉన్నానని చెప్పారు. అనంతపురంనుండి జేసి దివాకర్ రెడ్డి కూడా తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్నారు. కాంగ్రెస్ ఉంటానని చెప్పటమే నా బలహీనతగా కిరణ్ గుర్తించారన్నారు. మంత్రివర్గం అధిష్టానం ప్రకారం కాకుండా కిరణ్ ముద్ర ఉన్నదన్నారు. గాదె వెంకటరెడ్డి సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని మాట తప్పారని రాంరెడ్డి దామోదరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications