ప్రణబ్ ను ప్రధాని అంటూ ఢిల్లీలో వెలిసిన హైదరాబాదు పోస్టర్లు

ప్రణబ్ నే ప్రధానిగా ప్రతి సామాన్యుడి మనసులోని మాట అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. చివరలో కాంగ్రెసును రక్షించాలి, హిందూస్థాన్ రక్షించాలి అని, జై కాంగ్రెస్, జై హిందూస్థాన్ అని నినాదాలు ఉన్నాయి. అయితే దేశ రాజధానిలో వెలిసిన పోస్టర్లు ఢిల్లీలో ప్రింటయినవి కాకుండా మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రింటయినట్లు సమాచారం. పోస్టర్లు హైదరాబాద్ సెంట్రల్ కమిటీ పేరుతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రానికి సంబంధించిన వారే ఈ చర్యలకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications