అసమ్మతి మంత్రులపై హై కమాండ్ సీరియస్, వెనక్కి తగ్గాలని సూచన

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన దూతలుగా అసమ్మతి మంత్రులతో చర్చలు జరపడానికి మంత్రులు కె. జానారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ వంటివారిని రంగంలోకి దింపారు. వారు అసమ్మతి మంత్రులతో విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం హెచ్చరికతో అసమ్మతి మంత్రులు ఓ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. తొలుత సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకూడాదని భావించిన అసమ్మతి మంత్రులు ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు. మంత్రులెవరూ రాజీనామా చేయరని, ముఖ్యమంత్రి పరిస్థితిని చక్కదిద్దుకుంటారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఢిల్లీలో చెప్పారు. మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిని కలిశారు.
కాగా, మంత్రివర్గంలో చోటు చేసుకున్న అసంతృప్తిపై ఢిల్లీలోని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆసక్తిగా గమనిస్తున్నారు. వారు అధిష్టానానికి చెందిన పెద్దలను కలిశారు. ప్రాంతాలవారీగా పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. మంత్రివర్గంపై నోరు మెదపవద్దని అధిష్టానం వారిని ఆదేశించింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications