కిరణ్ క్యాబినెట్లో చిచ్చు: వట్టి రాజీనామా, పది మందిలో అసంతృప్తి

బొత్స సత్యనారాయణతో పాటు కాసు వెంకటకృష్ణా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, ముఖేష్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ వంటి మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమైన పది శాఖల్లో ఏడు శాఖలు ఒకే సామాజిక వర్గానికి దక్కాయని ఎస్సీ మంత్రులు విమర్సిస్తున్నారు. అసమ్మతి మంత్రులకు బొత్స సత్యనారాయణ నాయకత్వం వహిస్తున్నారు. తమ తదుపరి కార్యక్రమం ఖరారు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications