హైకమాండ్ కు షరతులు పెట్టిన అసంతృప్త మంత్రులు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించిన తీరును సరి చేయడానికి ప్రత్యేక దూతను హైదరాబాదు పంపించాలని అసంతృప్త మంత్రులు పార్టీ అధిష్టానాన్ని కోరారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వైయస్ జగన్ దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని, దాన్ని నివారించడానికి ముందుకు రావాలని వారు అధిష్టానానికి సూచించారు. కాగా, మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాసంలో అసంతృప్త మంత్రులు సమావేశమయ్యారు. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కు కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయనను బుజ్జగించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నించారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications