వైయస్ జగన్ కు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రుల అసమ్మతి లాభిస్తుందా?

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మంత్రులు ఎవరు కూడా వైయస్ జగన్ తో వెళ్లే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇటీవలి వరకు వైయస్ జగన్ కు కొంత అనుకూలంగా ఉన్నట్లు కనిపించారు. కానీ, ఆయన మనసు మార్చుకున్నట్లు సమాచారం. గతంలో జగన్ కు అనుకూలంగా ఉన్న దానం నాగేందర్ వంటివారు కూడా ఆయనతో వెళ్లడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెసులోనే ఉంటే చాలా మంది వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ఆయన వెంట వెళ్లడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ మంత్రులు ఎవరు కూడా వైయస్ జగన్ వెంట వెళ్లే అవకాశాలు లేవని అంటున్నారు. కేవలం ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించి అవమానించారనే ఆగ్రహంతోనే వారు ఉన్నారు తప్ప పార్టీ నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో వారు లేరు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications