వైయస్ జగన్ కు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రుల అసమ్మతి లాభిస్తుందా?

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మంత్రులు ఎవరు కూడా వైయస్ జగన్ తో వెళ్లే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇటీవలి వరకు వైయస్ జగన్ కు కొంత అనుకూలంగా ఉన్నట్లు కనిపించారు. కానీ, ఆయన మనసు మార్చుకున్నట్లు సమాచారం. గతంలో జగన్ కు అనుకూలంగా ఉన్న దానం నాగేందర్ వంటివారు కూడా ఆయనతో వెళ్లడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెసులోనే ఉంటే చాలా మంది వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ఆయన వెంట వెళ్లడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ మంత్రులు ఎవరు కూడా వైయస్ జగన్ వెంట వెళ్లే అవకాశాలు లేవని అంటున్నారు. కేవలం ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించి అవమానించారనే ఆగ్రహంతోనే వారు ఉన్నారు తప్ప పార్టీ నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో వారు లేరు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications