బొత్స సత్యనారాయణ ఫైర్: దిగొచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్?

మరో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా అదే విధమైన వైఖరిని ప్రదర్శించినట్లు సమాచారం. వైయస్ జగన్ ను దృష్టిలో పెట్టుకుని కడప జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, దీన్ని సీనియర్ మంత్రులు అంగీకరించలేదని సమాచారం. ఈ స్థితిలో ముఖ్యమంత్రి దిగివచ్చినట్లు సమాచారం. తన వద్ద ఉన్న కొన్ని ముఖ్యమైన శాఖలను సీనియర్లకు కేటాయిస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. నాలుగైదు శాఖలను మార్చి, సీనియర్లకు ప్రధానమైన శాఖలు వచ్చేలా చూస్తానని, అయితే దానికి తనకు కొంత సమయం కావాలని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. విశ్వరూప్ వంటి అసమ్మతి మంత్రులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి వద్ద తమ వాదనను వినిపించినట్లు తెలుస్తోంది.
కాగా, మంత్రివర్గ సమావేశం సజావుగా జరిగిందని మంత్రి దామోదరం రాజనర్సింహ చెప్పారు. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవి, అసమ్మతి విషయాలను పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. వట్టి వసంతకుమార్ కు కూడా నచ్చజెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డి బొత్స, ధర్మాన వంటి సీనియర్ మంత్రులను కోరినట్లు సమాచారం.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications