తిరుపతి నుంచి తిరిగి వెళ్తూ 13 మంది మరాఠీల మృతి

Karnataka
బీదర్: కర్ణాటక రాష్ట్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్ జిల్లా ఉమ్నాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13మంది దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. బస్సు-సుమో ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా తిరుపతి నుంచి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహారాష్ట్ర లాతూర్ జిల్లా టకళాగావ్ వాసులు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+