వైయస్ జగన్ శిబిరం అస్త్రంగా వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదం

వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ కూడా వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రధానంగా ఇటీవల ప్రస్తావించారు. ప్రమాదంపై పలు అనుమానాలున్నాయని ఆమె అన్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాను పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో కూడా వైయస్ జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలను నివృత్తి చేయలేకపోయారని ఆయన అన్నారు. దీన్ని బట్టి వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదాన్ని వైయస్ జగన్ కొత్త పార్టీ కాంగ్రెసుపై ఓ అస్త్రంగా సంధిస్తుందనేది అర్థమవుతోంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications