దుగ్గల్ సిఎం కిరణ్ కుమార్ కు ఎందుకు కలిశారో చెప్పాలి: దామోదర్ రెడ్డి

ఈ నెల 11వ తేదీన కాంగ్రెసు తెలంగాణ నేతల సమావేశం జరుగుతుందని, ఇందులో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని వారు చెప్పారు. తెలంగాణ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని వారు చెప్పారు. ఉద్యమకాలంలో విద్యార్థుల కేసుల ఎత్తివేతకు తెలంగాణకు చెందిన మంత్రులు కె. జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బస్వరాజు సారయ్య పూనుకోవాలని, ఈ విషయంపై జానా రెడ్డి రేపటిలోగా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి పదవులు చేపట్టిన తర్వాత కేసుల ఎత్తివేతను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications