అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెసి దివాకర్ రెడ్డి రెడ్డికి వ్యతిరేకంగా పని చేయలేదు: మంత్రి శైలజానాథ్‌

By Pratap
|
Google Oneindia TeluguNews

Sailajanath
అనంతపురం: మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డికి మంత్రి పదవి రాకుండా వ్యతిరేకంగా తాను పని చేసినట్లు వస్తున్న వార్తల్ని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్‌ ఖండించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో పదవి అడిగానని, తన సామర్థ్యాన్ని గుర్తించి మంత్రిని చేశారని స్పష్టం చేశారు. వాస్తవానికి ఎస్సీలకు 8 మంత్రి పదవులు రావాల్సిందని, అయితే అది ఆరుకే పరిమితమైందని వ్యాఖ్యానించారు.

జగన్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే వైఎస్‌ అనుచరులుగా ఆయన వెంట నడిచేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. శైలజానాథ్, జెసి దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లాకు చెందినవారే. సీనియర్ శాసనసభ్యుడైన జెసి దివాకర్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన మంత్రి పదవి రాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X