కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీయేనన్న ప్రణబ్ ముఖర్జీ

ఆ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ప్రశ్నించగా కాబోయే ప్రధాని ఎవరని ప్రణబ్ ను ప్రశ్నించారు. దానికి ఆయన బహుశా, రాహుల్ గాంధీయే కావొచ్చు అన్నారు. అయితే దేశ ప్రజలే దీనిని నిర్ణయించాలి. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. అయితే గతంలో ఢిల్లీలో 2014లో ప్రణబ్ ముఖర్జీని ప్రధానిని చేయాలని పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్లు పార్లమెంటు హాలుకు వెళ్లే దారిలో వెలిసి సంచలనం సృష్టించాయి.












Click it and Unblock the Notifications