సమైక్యాంధ్ర ఉద్యమం లేదు, హైదరాబాద్ తెలంగాణలోదే: ఉండవల్లి

హైదరాబాదులో తాము కిరాయిదారులమేనని, అయితే కిరాయిదారులకు ఉండే హక్కులకు తమకు ఉంటాయని ఆయన అన్నారు. పంచాయతీ అంతా హైదరాబాదు గురించేనని ఆయన చెప్పారు. మీడియాలో ఈ వార్త గుప్పుమనగానే ఉండవల్లి అరుణ్ కుమార్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. సమైక్యాంధ్రపై, హైదరాబాదుపై తాను చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన ఆ తర్వాత అన్నారు.












Click it and Unblock the Notifications