రైతు సమస్యలపై పట్టువీడని చంద్రబాబు: అసెంబ్లీ వాయిదా

అసెంబ్లీని విపక్షాలు స్తంభింపజేస్తున్నాయని అధికార పార్టీ అనడం సరికాదన్నారు. 2జి స్పెక్ట్రం కుంభకోణంపై పార్లమెంటు నెల రోజుల పాటు స్తంభించడానికి కారణం అధికార పార్టీయేనన్నారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని, అక్కడ కాంగ్రెస్ పార్టీ విపక్షాలతో కలిసి 5 రోజులుపాటు సభను స్తంభింపజేశాయన్నారు. ఒరిస్సాలో విపక్షాలు పోడియంపై పడుకొని నిరసనలు తెలిపాయన్నారు. విపక్షాలు ప్రజా సమస్యలు పరిష్కరించాలనే పోరాడుతాయి.
సమస్యలు పరిష్కరించాలని మేం సభ ప్రారంభమైన రోజునుండి కోరుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. సమస్యలు చెప్పకోవటానికి వచ్చిన రైతు నాయకులను అరెస్టు చేసింది. వారి అరెస్టును ప్రశ్నించిన మా శాసనసభ్యులను, నన్ను సైతం అరెస్టు చేశారన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడమేమిటని ప్రశ్నించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications