Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజమండ్రిలో వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికిన అభిమానులు

YS Jagan
మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి బుధవారం రాజమండ్రి వెళ్లారు. ఆక్కడ ఆయనకు ఆయన అనుచరులు, అభిమానులనుండి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. జగన్ రాజమండ్రి నుండి కాకినాడ వరకు రోడ్డు షో నిర్వహిస్తారు. ఆయన దవళేశ్వరంలో పంట నష్టపోయిన రైతలను పరామర్శిస్తారు.

కాగా రాజమండ్రి వచ్చిన జగన్ను అనపర్తి శాసనసభ్యుడు శేషారెడ్డి, మాజీ శాసనసభ్యులు శ్రీరంగనాథరాజు, వడ్డి వీరభద్రరావు, తోట గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు. శేషారెడ్డి మంగళవారం ముఖ్యమంత్రితో కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. జగన్ పర్యటనలో పాల్గొంటానని ఆయన సూటిగానే ముఖ్యమంత్రికి చెప్పారు. కార్యకర్తలు తనపై జగన్ పర్యటనలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన ముఖ్యమంత్రికి చెప్పారు. అన్నట్టుగానే ఆయన బుధవారం జగన్ ను కలిశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+