2జి స్పెక్ట్రమ్ కేసును పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు నిర్ణయం

వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీలోగా దర్యాప్తుపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై టెలికం మంత్రిగా ఎ రాజా గత నెలలో రాజీనామా చేశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో 1.76 లక్షల కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సిబిఐ ఎవరి ప్రభావానికి లోను కాకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది 11వ తేదీకి వాయిదా వేసింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications