ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని మెదక్ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య

ఈనెలాఖరున శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక తెలంగాణకు అనుకూలంగా ఉండాలని ఆయన తన సూసైడ్ నోట్ రాశాడు. తెలంగాణ ప్రకటించే వరకు తెలంగాణ ప్రజలు ఏకమై పోరాడలని కోరారు. కాగా వరంగల్ జిల్లాలో కూడా మరో విద్యార్థిని తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన చుట్టు పక్కలవారు ఆమెను స్థానిక వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనగా ఉంది.












Click it and Unblock the Notifications