వైయస్ సెజ్ ల పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రైతుల భూములను లాక్కున్న ఘనత దివంగత వైయస్ దేనన్నారు. సెజ్ ల పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టారని ధ్వజమెత్తారు. నిన్నగాక మొన్న వచ్చిన జగన్ కు రైతుల సమస్యలు ఏం తెలుసునని ప్రశ్నించారు. రైతులకు ప్రకటించిన సాయం ఏ మూలకు సరిపోదని మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్రంలో ఒక్క ముఖ్యమంత్రి కిరణ్ కు మాత్రమే కనిపించడం లేదన్నారు. చంద్రబాబుకు పేరు వస్తుందనే కిరణ్ మొండిగా వ్యవహరిస్తున్నట్టున్నారని అన్నారు. చంద్రబాబుపై వ్యంగాస్త్రాలు సరికాదని, భాష రాకుంటే భాష నేర్చుకోవాలని సూచించారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications