రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ హైదరాబాద్ విడిదికి తెలంగాణ సెగ?

ఈ నెలాఖరున తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్రానికి సమర్పించనున్నారు. నివేదిక కారణంగా అటు సీమాంధ్రలోగానీ, ఇటు తెలంగాణలోగాని ఉద్రిక్త పరిస్థితులు చెలరేగే అవకాశమున్నందున ముందుగానే ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించేకన్నా ముందుగానే ఆమె హైదరాబాద్ నుండి పయనమవుతారు.
కాగా, రాష్ట్రపతి హైదరాబాద్ కు స్వాగతం చెప్పే సమయంలో ప్రొటోకాల్ సమస్య తలెత్తింది. దానం నాగేందర్, తదితర మంత్రులను విమానాశ్రయం లోనికి వెళ్లడానికి అధికారులు అనుమతించలేదు. దీంతో దానం నాగేందర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి. శంకరరావు చెప్పారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications