వైయస్ జగన్ దీక్షకు వెళ్లినవారిపై చర్యలు తీసుకుంటాం: అభిషేక్ సింఘ్వీ

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రభుత్వం 110 శాతం పక్కాగా ఉందన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సరియైన సాయం అందించిందన్నారు. రైతులపై మా ప్రభుత్వం బాగానే స్పందిస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదన్నారు. ప్రభుత్వం స్పందిస్తున్నప్పటికీ దీక్షలు చేపట్టడం చంద్రబాబుకు గానీ, జగన్ కు గానీ సరియైన పద్ధతి కాదన్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications