వార్త దినపత్రిక అధినేత గిరీష్ సంఘీకి కుటుంబ తగాదాలు

తనకు తన సోదరులు వాటా తక్కువగా ఇచ్చినప్పటికీ తీసుకుంటానని ఆయన అన్నారు. అనవసరంగా గొడవకు దిగడం తనను బాధపెట్టినట్టు చెప్పారు. కుటుంబాన్ని రోడ్డున పడేశారన్నారు. తాను, మరో సోదరుడు రవి సింఘీ వ్యాపారాలు చేసి లాభపడ్డామని, అయితే మిగిలిన సోదరులు నష్టపోయారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications