ఆందోళన నేరంగా చూడరాదు: కాంగ్రెసు ఎంపీల దీక్షలో కోదండరామ్

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కేంద్రహోంశాఖ మంత్రి స్వయంగా ఆహ్వానించినా వారిలో చలనం లేదన్నారు. ఇది వలసవాదుల దుర్మార్గాన్ని బయట పెడుతుందన్నారు. ఇప్పుడు సొంత పార్టీవారే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం దిగి రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ సాధనలో విజయం అయ్యే వరకు వారి పోరాటం కొనసాగించాలని, వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications