వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎసి ముందు హాజరవుతా: ప్రధాని మన్మోహన్ లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) ముందు హాజరవుతానని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. ఈ మేరకు ఆయన పిఎసి చైర్మన్ మురళీ మనోహర్ జోషీకి సోమవారం లేఖ రాశారు. తాను పిఎసి ముందు హాజరతానని ఎఐసిసి ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనకు కట్టుబడుతూ ఆయన పిఎసి చేర్మన్ కు లేఖ రాశారు.

కాగ్ వినోద్ రాయ్ సోమవారం ఉదయం 11 గంటలకు 22 సభ్యులతో కూడిన పిఎసి ముందు హాజరయ్యారు. తమ ముందు హాజరు కావాలని రాయ్ ను కోరాలని పిఎసి గత నెలలోనే నిర్ణయం తీసుకుంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ మాజీ టెలికం మంత్రి ఎ. రాజాను రెండు రోజుల పాటు ప్రశ్నించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X