ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో మళ్లీ టెన్షన్: పరీక్షల బహిష్కరణ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాల, కోఠీ ఉమెన్స్ కళాశాల, సికింద్రాబాదులోని పిజి కళాశాలల్లో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష రాయడానికి వెళ్లిన పది నిమిషాలకే విద్యార్థులు మూడు పరీక్షా కేంద్రాల్లోనూ బయటకు వచ్చారు. ఈ పరీక్షలను కూడా పిజి కోర్సులకు జరిగే పరీక్షలతో పాటు నిర్వహించాలని గత వారం రోజులుగా విద్యార్థులు కోరుతున్నారు. అందుకు విసి నిరాకరిస్తున్నారు.
Comments
Story first published: Monday, December 27, 2010, 10:16 [IST]