లక్షలు దోచుకున్నా ఏమనలేదు: ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చిరు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 400కోట్ల రూపాయలు సరిపోవన్నారు. ప్రభుత్వం ఉదాసీనత వల్లే రైతుల మరణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తే మరణాలు ఉండవన్నారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు 10వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కుంభకోణాల ద్వారా లక్షల కోట్లు దోచుకున్న వారిని ఏమీ అనని కేంద్రం రైతాంగానికి 4వేల కోట్లు ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. కాగా చిరంజీవి గుంటూరు జిల్లాలో 14 మంది రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ప్రజారాజ్యం తరఫున ఆర్థిక సాయం అందిస్తారు.












Click it and Unblock the Notifications