ఢిల్లీలోనూ తెలంగాణ హీట్, కోర్ కమిటీతో ప్రధాని మన్మోహన్ సమీక్ష

ఈ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షులు సోనియాగాంధీ మినహా కోర్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎప్పుడు ఇవ్వాలి అనే విషయమై కూడా వారు చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి వరకు కమిటీ నివేదికకు సమయం ఉన్నప్పటికీ రేపే ఇచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వీరితో కూడా పార్టీ అధిష్టానం సమావేశమవుతుంది.












Click it and Unblock the Notifications