కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు: జలాలపై ఆంధ్రప్రదేశ్ కు ఎదురు దెబ్బ

కృష్ణా మిగులు, నికర జలాలను కృష్ణా ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్టల మధ్య పంచింది. మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్ కు 190 టిఎంసిలు, కర్ణాటకకు 177 టిఎంసిలు, మహారాష్ట్రకు 81 టిఎంసిలు కేటాయించింది. నికర జలాలను ఆంధ్రప్రదేశ్ కు 1001 టిఎంసిలు, మహారాష్ట్రకు 666 టిఎంసిలు, కర్ణాటకకు 911 టిఎంసిలను కేటాయించింది. చైన్నై తాగు నీటి అవసరాల కోసం మూడు రాష్ట్రాలు కూడా సరిసమానంగా నీటిని అందించాలని ఆదేశించింది. ఒక్కో రాష్ట్రం 7 టిఎంసిల చొప్పున కేటాయించాలని ఆదేశించింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications