కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు: జలాలపై ఆంధ్రప్రదేశ్ కు ఎదురు దెబ్బ

కృష్ణా మిగులు, నికర జలాలను కృష్ణా ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్టల మధ్య పంచింది. మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్ కు 190 టిఎంసిలు, కర్ణాటకకు 177 టిఎంసిలు, మహారాష్ట్రకు 81 టిఎంసిలు కేటాయించింది. నికర జలాలను ఆంధ్రప్రదేశ్ కు 1001 టిఎంసిలు, మహారాష్ట్రకు 666 టిఎంసిలు, కర్ణాటకకు 911 టిఎంసిలను కేటాయించింది. చైన్నై తాగు నీటి అవసరాల కోసం మూడు రాష్ట్రాలు కూడా సరిసమానంగా నీటిని అందించాలని ఆదేశించింది. ఒక్కో రాష్ట్రం 7 టిఎంసిల చొప్పున కేటాయించాలని ఆదేశించింది.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications