వైయస్ రాష్ట్ర రైతుల భవిష్యత్తును తాకట్టు పెట్టాడు: కోడెల శివప్రసాద్
కృష్ణా నీటిలో ఆంధ్రప్రదేశ్ వాటా కోసం రాష్ట్ర ప్రజలందరూ ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కృష్ణా నీటిలో ఎక్కువ వాటా వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. మిగులు జలాలు పంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ నష్టంతో రాష్ట్రంలోని వ్యవసాయానికి పెద్ద దెబ్బ ఉంటుందన్నారు.
Comments
కోడెల శివప్రసాద్ వైయస్ రాజశేఖర రెడ్డి కడప గుంటూరు kodela sivaprasad ys rajasekhar reddy kadapa guntur
Story first published: Wednesday, January 5, 2011, 12:11 [IST]