కాంగ్రెసులో కలవరం: తెలంగాణపై వేడెక్కిన ఢిల్లీ, ఎంపీల సందడి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఢిల్లీకి దారి పట్టారు. అయితే, తెలంగాణపై తీవ్ర స్వరంతో మాట్లాడుతున్న కె. కేశవరావు తనకు అధిష్టానం నుంచి ఎటువంటి ఫోన్ కూడా రాలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications