శ్రీకృష్ణ నివేదికపై తెలంగాణలో పెల్లుబుకుతున్న నిరసన

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న తరహాలో ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కమిటీ నివేదిక సరిగా లేదన్నారు. వారు కొత్తగా సూచించిందేమిటని ఆయన ప్రశ్నించారు. తమకు కమిటీ నివేదికతో సంబంధం లేదని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. కేంద్రం తెలంగాణను ప్రకటించకుంటే విద్యార్థుల సత్తా చూపుతామన్నారు. కమిటీ నివేదికను బహిష్కరిస్తున్నట్టు చెప్పారు.
More From
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications