భార్య కాళ్లూచేతులు నరికిన భర్త: అనుమానంతో ఘాతుకం

విపరీతంగా మద్యం సేవించే రాంబాబు నిత్యం లక్ష్మీదుర్గను వేధిస్తూ వస్తున్నాడు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రాంబాబు లక్షీదుర్గ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆమె అంట్లు తోముతోంది. ఆమెతో అతను గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య పెనుగులాట కూడా జరిగినట్లు సమాచారం. ఈ స్థితిలో రాంబాబు కత్తితో లక్ష్మీదుర్గ కాళ్లు, చేతులు నరికాడు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications