నాపై, వైయస్ జగన్పై ఓ దుష్టశక్తి కుట్ర చేస్తోంది: గాలి జనార్దన్ రెడ్డి

మైనింగ్ లీజు రద్దుకు సిఫార్సు చేసే అర్హత సీఈసీకి లేదన్నారు. దేవుడు తమవైపు ఉన్నాడని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. తమ దగ్గర కొన్ని విష్ణు చక్రాల్లాంటివి ఉన్నాయని, తాము కూడా వాటిని బహిర్గతం చేస్తామని కేంద్రాన్ని ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. అటవీ ప్రాంతాల్లో మైనింగ్ జరుగుతోందా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సీఈసీని నియమించిందని, దానిని వదిలేసి మిగిలిన విషయాల్లో సీఈసీ జోక్యం చేసుకుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబడుతూ తమ మైనింగ్ లీజులను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసిందని మండి పడ్డారు. అయినా, ఈ నివేదిక కొత్తదేమీ కాదని కొట్టిపారేశారు. సీఈసీకి నేతృత్వం వహిస్తున్న ఏకే జ్వరాజీ రాజకీయ శక్తులకు తలొగ్గారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications