వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు
జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి, న్యాయవాది ప్రశాంత్ భూషన్ ఆ పిటిషన్లను దాఖలు చేశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వామి విజ్ఞప్తిని గత వారం సుప్రీంకోర్టు సమర్థించింది.
Comments
సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్య స్వామి కపిల్ సిబాల్ 2జి స్పెక్ట్రమ్ న్యూఢిల్లీ supreme court kapil sibal 2g scam new delhi
Story first published: Monday, January 10, 2011, 12:52 [IST]