మధు యాష్కీపై గుర్రుమంటున్న శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు దుగ్గల్

కాగా మధుయాష్కీతో పాటు పలువురు తెలంగాణవాదులు శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీమాంధ్రులతో పలుమార్లు భేటీ ఆయిన శ్రీకృష్ణ సభ్యులు వారికి అమ్ముడు పోయారని వ్యాఖ్యలు చేశారు. మరికొందరు వారిని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా నివేదిక విడుదలకు ముందే వారు సీమాంధ్రకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నాంపల్లి కోర్టు దృష్టికి తెలంగాణవాదులు తీసుకు రావడంతో కమిటీ సభ్యుల ఇద్దరిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications