తెలంగాణపై సీమాంధ్ర నాయకులతో చర్చలు: పొన్నం ప్రభాకర్

తెలంగాణ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల తెలంగాణ సమస్య పరిష్కారం కాదని ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణ రావు అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీలో అనిశ్చితి నెలకొందని ఆయన అన్నారు. గవర్నర్ జోక్యం మంచిది కాదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర నాయకులు డబ్బులిచ్చారని ఆరోపణ చేయడం తగదని ఆయన అన్నారు. పొన్నం ప్రభాకర్ లాంటివారు తెలంగాణ సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications