హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వెంట నడిచేవారిపై చర్యలు తప్పవు: డి. శ్రీనివాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌వెంట నడిచే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉందని, తగిన సమయంలో వీరిపై తగిన చర్యలు తీసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు.. గాంధీభవన్ ‌లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. వైయస్ జగన్‌ సమస్యను ఎలా పరిష్కరించాలో తమకు తెలుసన్నారు.

మూడవసారి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన ఆయనను గాంధీభవన్‌ సిబ్బంది, పలువురు నేతలు సన్మానించారు.రాష్ట్రవిభజనపై ప్రజాస్వామ్యబద్దంగా నిర్ణయం తీసుకునేందుకే కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ, జగన్ సమస్యలను పరిష్కరించే దిశగా తాము కదులుతున్నామన ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X