నాగం జనార్దన్ రెడ్డిపైనే తెలుగుదేశం నేత బాబూ మోహన్ గురి?

పార్టీని చీల్చాలని ప్రయత్నిస్తున్న నాయకుడు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, నాగం జనార్దన్ రెడ్డిని ఉద్దేశించే బాబూ మోహన్ ఆ వ్యాఖ్య చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణపై స్వతంత్రంగా ఉద్యమించాలని భావిస్తున్న నాగం జనార్దన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు గత కొద్ది కాలంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే బాబూ మోహన్ను ఆయన రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు. తన రాజీనామా లేఖను జెఎసి కన్వీనర్ కోదండరామ్కు ఇస్తానని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి అనడం కూడా చంద్రబాబు వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. గతంలో దేవేందర్ గౌడ్ మాదిరిగా ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబు చూస్తున్నారని సమాచారం.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications