వైయస్ జగన్ లో పరివర్తన వస్తేనే వైయస్సార్ ఆత్మకు శాంతి: శంకర్రావు

పదే పదే రాజీనామాలతో ప్రజలను విసిగించవద్దని ఆయన తెలంగాణ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఎవరూ రాజీనామాలు చేయకూడదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారి ఆత్మలు నెహ్రూ కుటుంబాన్ని కరిగిస్తాయని, దాంతో తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు పదవులు తీసుకోవడంలో తప్పు లేదని ఆయన అన్నారు. పదవులు తీసుకుని వారు తెలంగాణ కోసం కృషి చేయకపోతే తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని ప్రజలే తీర్పు చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications