వైయస్ జగన్ వల్ల మా పార్టీకి నష్టమేమీ లేదు: గంటా శ్రీనివాసరావు
వైయస్ జగన్ వెంట వెళ్లిన తమ పార్టీ శాసనసభ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వారిపై పార్టీ సమావేశంలో చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తామని, ఈ సమావేశానికి చిరంజీవి రాబోరని ఆయన చెప్పారు. నియోజకవర్గాల సమస్యలపై, పెట్రోల్ ధర పెంపుపై ముఖ్యమంత్రికి విన్నవిస్తామని ఆయన చెప్పారు.
గంటా శ్రీనివాస రావు చిరంజీవి ప్రజారాజ్యం కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ ganta srinivas rao chiranjeevi prajarajyam kiran kumar reddy hyderabad
Story first published: Wednesday, January 19, 2011, 14:18 [IST]