తెలంగాణవాదం, రచ్చబండ కార్యక్రమం వేరువేరు: మంత్రులు గీతారెడ్డి, బొత్స

రచ్చబండకు, తెలంగాణకు లింకు పెట్టకూడదని మంత్రి గీతారెడ్డి కూడా చెప్పారు. తెలంగాణ ప్రాంత మంత్రులంతా కలిసి కట్టుగానే ఉన్నారన్నారు. అందరం కలిసి ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానానికి తెలంగాణ అంశంపై వివరిస్తామని చెప్పారు. ఎమ్మార్ వ్యవహారంపై ముఖ్యమంత్రికి అంతా వివరించామని చెప్పారు. ఏపిఐఐసికి ఎలాంటి నష్టం జరగకూడదనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉందని చెప్పారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications