కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి పెట్రో మంటలు, తీవ్ర ఆసంతృప్తి

కాగా, కామన్ వెల్త్ క్రీడల్లో అవినీతి చోటు చేసుకోవడం వల్లనే జైపాల్ రెడ్డిని పట్టణాభివృద్ధి శాఖ నుంచి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. కామన్వెల్త్ క్రీడల్లో అవినీతి వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టపై నీలినీడలు అలుముకున్నాయి. పైగా, తెలంగాణ అంశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెసు అధిష్టానాన్ని గుదిబండలా చుట్టుకుంది. తెలంగాణపై తాను తటస్థ వైఖరితో ఉన్నట్లు జైపాల్ రెడ్డి సోనియా గాంధీకి చెప్పుకున్నారని సమాచారం. దానివల్ల ఆ మాత్రం ప్రాధాన్యమైనా జైపాల్ రెడ్డికి దక్కిందని అంటున్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications