తెలంగాణలో రచ్చబండ రచ్చరచ్చ: మంత్రులకు తెలంగాణ సెగ

రంగారెడ్డి జిల్లా కాప్రాలో మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణవాదుల నుంచి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఆయనను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేయాలని వారు మంత్రులను డిమాండ్ చేశారు. కాగా, వరంగల్ జిల్లా మహబూబాబాద్లో పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం నుంచి ఆయనను బయటకు రానీయలేదు. వరంగల్లో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ తెలంగాణవాదుల వ్యతిరేకతను ఎదుర్కున్నారు. వారి కాన్వాయ్ని వారు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications