గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు దారుణ హత్య: పీకకోసి, కత్తితో పొడిచి చంపిన దుండగులు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఇద్దరు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలోని మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాలోని జాన, శాంతి అనే ఇద్దరు యువతులు అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. వారిద్దరు తమ పంట చేను కాపలాకు వెళ్లినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపినట్టుగా భావిస్తున్నారు. శాంతి, జానలు ఇద్దరు అక్కాచెల్లెళ్లు.

వారిద్దరు శనివారం రాత్రి తమ పంట చేను వద్దకు కాపలకోసం వెళ్లారు. అక్కడ వీరిని ఎవరో చంపినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇంకా అనుమానితులు, కారణాలు తెలియరాలేదు. తెల్లారేసరికి వీరిద్దరూ మరణించి ఉండడం అందరినీ తీవ్ర దిగ్భ్రాతికి గురిచేసింది. అందులో ఒకరిని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. మరొకరిని పీకకోసి హత్య చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X