వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సంగీత విద్వాంసుడు భారత రత్న భీమ్సేన్ జోషీ కన్నుమూత
ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి. ఆయన కర్ణాటకకు చెందినవారు. భీమ్సేన్ జోషీ 1922 ఫిబ్రవరి 22వ తేదీన కర్ణాటకలోని గదగ్లో జన్మించారు. మిలే సుర్ మేరా తుమ్హారా అనే దేశభక్తి గీతంతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. ఆయన హిందీ, కన్నడ చిత్రాల్లో పాటలు కూడా పాడారు. హీందోలో సంగీత ప్రధానమైన బసంత్ బిహారీ వంటి సినిమాలకు పాటలు పాడారు.
Story first published: Monday, January 24, 2011, 10:20 [IST]